వాగ్వాదం: హైపర్ ఆది కారు అద్దాలు ధ్వంసం.. 

-

చిత్తూరు జిల్లాలో వైసీపీ – జనసేన కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో హైపర్ ఆది కారు అద్దాలను ధ్వంసం చేశారు. సోమల మండలంలోని కందూరు నిర్వ‌హిస్తు‌న్న జనసేన బహిరంగ సభలో పాల్గొన్న ఆయనకు చేదు అనుభవం ఎదురవ్వడంతో సభ రసాభాసగా మారింది. వైసీపీ జనసేన కార్యకర్తల మాటకు మాట పెరిగి తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు హైపర్ ఆది కార్ అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని గమనించిన ఆది స‌భ నుంచి వెళ్లి‌పోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news