IND vs Sa : టీమిండియా బ్యాటింగ్ చేస్తుంటే మైదానంలోకి వచ్చిన పాము…వీడియో వైరల్

-

సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా 16 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. సఫారీల ముందు 238 పరుగుల లక్ష్యం ఉంచిన టీం ఇండియా… ఆ టీం ను కట్టడి చేయగలిగింది. సౌత్ ఆఫ్రికా మిడిల్ అండ్ బ్యాట్స్మెన్లు.. దాటిగా ఆడినప్పటికీ చివరికి టీం ఇండియా నే విజయం సాధించింది.ఇక ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ ఒకే ఓవర్ లో వేగంగా రెండు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా ను దెబ్బ కొట్టాడు.

ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అనుషంగా మైదానంలోకి ఓ పాము రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. మైదానంలో పాములు చేసిన ఆటగాళ్లు భయాందోళనకు లోనవగా… ఎంపైర్లు ఆటలు కాసేపు నిలిపివేశారు. మైదాన సిబ్బంది పామును బయటకు పంపించడంతో ఆట మళ్ళీ మొదలైంది. అయితే ఈ సంఘటన టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై నెటిజన్లు ఘోరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. స్టేడియం మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news