ఇండియాలో పెరిగిన కరోనా..ఇవాళ కొత్తగా 1581 కేసులు నమోదు

-

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1581 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,10,971 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 23,913 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 33 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,16,543 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1193 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,70,515 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,81,56,01,944 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 30,58,879 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news