వరల్డ్ కప్ లో టీమిండియా అదిరే ఆరంభం.. పాక్ పై గెలుపు

-

కేప్ టౌన్ వేదికగా ఆ పాకిస్తాన్ తో జరిగిన మహిళల టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జెమిమా రోడ్రీగస్ అజేయ హాఫ్ సెంచరీకి, రీచా గోష్ మెరుపులు తోడవడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

మహిళల టీ 20 లో భారత్ కు ఇదే అత్యధిక లక్ష్య చేధన కాగా, ఓవరాల్ గా ఇదే రెండో అత్యధిక లక్ష్య చేతన కావడం విశేషం. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కు యాష్టికా భాటియా, షఫాలి వర్మ శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ 5.3 ఓవర్లలో తొలివికెట్ కు 38 పరుగులు జోడించారు. చివరి మూడు ఓవర్లలో టీమ్ ఇండియా విజయానికి 28 పరుగులు అవసరం కాగా, 18 ఓవర్లో రీచా ఘోష్ హ్యాట్రిక్ ఫోర్లు బాధగా, 19వ ఓవర్లో జెమీమా మూడు ఫోర్లు బాధడంతో భారత్ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news