ఢిల్లీ పై ఉగ్రపంజా..! దేశమంతా అప్రమత్తంగా ఉండడి-ఇంటెలిజెన్స్ రిపోర్ట్..!

-

chance of terror attack in new delhi
chance of terror attack in new delhi

ఓపక్క భారత  దేశాన్ని కరోనా అల్లకల్లోలం చేస్తుంటే.. మరోపక్క సరిహద్దుల్లో ఘర్షణలు భీబత్సవాలు చేయడానికి చూస్తున్నాయి పొరుగు దేశాలు..చైనా ఘర్షణలు, నేపాల్ వ్యతిరేక ధోరణి, పాకిస్థాన్ మంద బుద్ధి దుశ్చర్యలు తెలిసినవే.. ఇలాంటి క్లిష్ట పరిస్థితులనే అనువుగా చేసుకొని దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి ఉగ్రవాద వర్గాలు. ఇంటెలిజెన్స్ ప్రకారం ఢిల్లీ లో భారీ విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశాయి ఉగ్రవాద వర్గాలు. ఇందుకుగాను భారీ పకడ్ బంధీ స్కెచ్ ని వేశారని చెబుతుంది మన ఇంటెలిజెన్స్ వర్గం. ఐదుగురు టెర్రరిస్తులు కాశ్మీర్ నుండి ట్రక్కులో బయలుదేరారాణి వారు ఇప్పటికే ఢిల్లీ చేరుకొని ఉంటారని అంచనా వేస్తుంది. ఢిల్లీ పోలీసులని ప్రభుత్వాన్ని కట్టుదిట్టమైన చర్యలు భద్రత చేపట్టాలని ఇంటెలిజెన్స్ కోరింది. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు ప్రారంభించేశారు.. హోటళ్లు గెస్ట్ హౌజులను జల్లడ పడుతున్నారు, ఇక రహదారుల్లోనూ కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news