రైతుల కోసం ఇంట్రెస్ట్‌ సబ్వేషన్స్‌ స్కీమ్.. కేంద్రం ప్రకటన

-

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది. ఈ తరుణంలోనే రైతుల కోసం ఇంట్రెస్ట్‌ సబ్వేషన్స్‌ స్కీమ్ తీసుకుసువస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల మద్దతు ధరను తాజాగా పెంచడం జరిగింది. ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచుతూ తాజాగా కేంద్ర కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. రైతుల పెట్టుబడి పై 50% లాభం ఉండేలా ధరలు పెంచడం జరిగింది.

Interest Subvention Scheme for Farmers Center Announcement
Interest Subvention Scheme for Farmers Center Announcement

క్వింటాల్ వరి ధాన్యం 69 రూపాయలు పెంచింది. దీంతో వరి ధాన్యం క్వింటాల్ RS. 2369 రూపాయలకు పెరిగింది. అదే సమయంలో మద్దతు ధర పెంపు కోసం 2.70 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవి ప్రకటన చేశారు. బద్వేల్ నుంచి నెల్లూరు మధ్య అలాగే వార్ధా నుంచి బల్లర్ష మ ధ్య రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోడీ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news