ఆప్గానిస్తాన్ పై పాక్ వైమానిక దాడులు

-

ఆఫ్ఘనిస్థాన్ లో పాక్ సైన్యం సోమవారం వైమాణిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 8 మంది మరణించినట్టు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజూహిద్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆరుగురు పిల్లలు ఉన్నట్టు వెల్లడించారు. పాక్ సరిహద్దుకు సమీపంలోని పర్వీకా ప్రాచీన్సుల్లో పాక్ దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ అటాక్సిను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇవి తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు. ఇటీవల పాక్ భూభాగంలోనూ దాడులు జరగగా ఏడుగురు పాక్ సైనికులు మరణించారు. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అఫ్ఘన్ భూభాగంపై పాక్ దాడులకు పాల్పడటం గమనార్హం.

2021లో తాలిబన్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పాక్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉధిన్దతలు పెరిగాయి. ఆఫ్ఘన్లోని ఉగ్రవాదులు తరచూ తమపై దాడులకు పాల్పడుతున్నాయని పాక్ ఆరోపిస్తున్నది. అలాగే పాక్ లో ఉన్న తెహ్రీక్ ఈ తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆప్షన్ సరిహద్దుల్లో పనిచేస్తున్నాయి. 2022లోనూ పాక్ దాడి చేయగా 47 మంది దీనిపోయినట్టు తాలిబన్లు ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

Read more RELATED
Recommended to you

Latest news