ప్రియమణితో ఎఫైర్ పై మాట్లాడిన జగపతిబాబు..!!

-

టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా అలరించిన నటుడు జగపతిబాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక జగపతి బాబు ఎలాంటి విషయాన్ని అయినా సరే ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని చెప్పవచ్చు. తాజాగా ఫిలిం క్రెటిక్ తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్ట్ వైన్.. సౌందర్య తో ప్రియమణి తో ఎఫైర్ గురించి ఒక ప్రశ్న వేయడం జరిగింది.వాటి గురించి తనదైన స్టైల్ లో వివరణ ఇచ్చారు జగపతిబాబు వాటి గురించి చూద్దాం.

ఉమెన్ తో అంటే 60 వచ్చేశాక ఇంకేముంటుంది అంటూ జగపతిబాబు మాట్లాడుతూ అంతా అయిపోయింది అంటూ నిజాయితీగా అంగీకరించారు. ఇక కథానాయకలతో రకరకాలుగా వార్తలు వినిపించాయి.. అందుకు కారణం నేను అందరి హీరోయిన్లతో బాగుంటాను.. ఐ లవ్ ఉమెన్.. ఐ లవ్ యాక్టర్స్.. వారితో కంపెనీ ఇష్టపడతాను ఏం చేశామా..చేయలేదా అన్నది కాదు. ముఖ్యంగా ఎంత స్నేహంగా ఉన్నామా అనేది ముఖ్యమంటూ తెలిపారు జగపతిబాబు.

కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్ వచ్చాయని వార్తలు వినిపించాయి. అయితే నేను అందరి హీరోయిన్లతో బాగుంటాను కాబట్టి అలాంటి రూమర్స్ వచ్చాయని ఇచ్చారు. ఇక తనతో జర్నీ చేసిన సిస్టర్స్ గురించి మాట్లాడుతూ.. సిస్టర్స్ గా ఉన్నవాళ్లలో కీర్తి సురేష్, అనుష్క, శృతిహాసన్ సిస్టర్ ల ఉంటారు.సిస్టర్ అనేది పెద్ద పదం కాబట్టి నేను నార్మల్గా ఫ్రెండ్ అని పిలుస్తూ ఉంటానని తెలిపారు. ఇక తనతో చిన్న వయసు నుంచి ఆడుకున్న వారందరినీ కూడా సిస్టర్ల చూసేవాడిని అది నా నేచర్ అని తెలిపారు జగపతిబాబు. దీంతో ప్రియమణి విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news