ఎమోషనల్ అవుతూ జగపతి బాబు పోస్ట్..!

-

టాలీవుడ్ యాక్టర్ జగపతిబాబు వరుస సినిమాలతో పాపులర్ అయ్యారు తన నటనతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. హీరోగా చాలా సినిమాల్లో నటించి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు జగపతిబాబు. దీంతో విలన్ రోల్స్ తండ్రి పాత్రలు వంటివి చేసి అందరిని ఆకట్టుకోవడం మొదలుపెట్టారు. భిన్నమైన కథల్ని ఎంచుకుంటూ పాత్రకి పూర్తి న్యాయం చేస్తూ ఉంటారు జగపతిబాబు. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా జగపతిబాబు యాక్టివ్ గా ఉంటారు జగపతిబాబు.

తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మా మేనేజర్ మహేష్ మా కొడుకు లాంటి వాడి పుట్టినరోజు సందర్భంగా ఎప్పటికీ నా ఫ్యామిలీతో పాటు ఉండే మా ఫ్యామిలీ మెంబర్స్ తో మా ఇంట్లో భోజనాలు పండుగ. నాకు ఒక్కడికే రోజంతా మజ్జిగ అని పోస్ట్ చేశారు. అలాగే లాస్ట్ లో పాపం నేను అని రాసారు జగపతిబాబు. జగపతిబాబు షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version