బ్రేకింగ్: కొత్త ప్లాన్స్ లాంచ్ చేసిన జియో ఫైబర్…!

-

జియో ఫైబర్ తాజాగా కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. జియో ఫైబర్ కొత్త ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ ప్లన్స్ విడుదల చేసింది. రూ. 399 – 30 ఎంబిపిఎస్, రూ. 699 – 100 ఎంబిపిఎస్, రూ. 999 – 150 ఎంబిపిఎస్, రూ. 1,499 – 300 ఎంబీపీఎస్ అని ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వస్తున్నాయని పేర్కొంది. టెలికాం రంగంలోకి అడుగు పెట్టిన రిలయన్స్ జియో గత మూడు నాలుగేళ్ళుగా ఎన్నెన్నో సంచలనాలు నమోదు చేస్తుంది.

లాక్ డౌన్ లో వ్యాపారపరంగా అన్ని సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జియో మాత్రం లాభాల పంట పండిస్తూ తమ షేర్ లను భారీగా విక్రయిస్తుంది. విదేశీ ప్రముఖ సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నాయి. ఫేస్బుక్ కూడా ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది

Read more RELATED
Recommended to you

Exit mobile version