మత్స్య కారులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త

-

మత్స్య కారులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మరో వెయ్యి కొత్త మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేస్తానని మంత్రి హరీష్ రావు తెలిపారు. అర్హులైన మత్స్యకారులకు వాటిలో సభ్యత్వం ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

18 ఏళ్లు నిండిన వారిని మార్కెటింగ్ సొసైటీ సభ్యులుగా తీసుకుంటామన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి అవసరమైన స్కీంలను రూపొందించి ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news