మార్చ్ 12 న కరీంనగర్లో ‘కథనభేరి’ సభ…. హాజరుకానున్న కేసిఆర్

-

వచ్చే లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీలు ఎన్నికలలో గెలుపొందే దిశగా అడుగులు ఈ నేపథ్యంలో మార్చి 12 న అంటే రేపు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించనుంది .ఇక ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సభ వివరాలను వెల్లడించారు.

రేపు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభిస్తారని ,అదే సెంటిమెంట్ తో లోక్ సభ ఎన్నికల కథనభేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతోందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలను వ్యతిరేకత మొదలైంది ఇప్పటికే కాంగ్రెస్ ముందు పడుతున్న ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news