తీగల, జూపల్లి,తుమ్మలను ఓడగొట్టుంది సీఎం కేసీఆరే – Nvss ప్రభాకర్

-

తీగల, జూపల్లి,తుమ్మలను ఓడగొట్టుంది సీఎం కేసీఆరే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత Nvss ప్రభాకర్. Tspsc అభ్యర్థులకు అండగా ఉండాలని తెలిపేందుకు బీజేపీ నిరుద్యోగ మార్చ్ లు అని తెలిపారు. ఈ నెల 15 న వరంగల్ నుండి శ్రీకారం చుడుతున్నామని… మహబూబ్ నగర్ లో ఈ నెల 18 న నిరుద్యోగ మార్చ్ అని వివరించారు.

లీకు వీరున్ని (కేటీఆర్) మంత్రి మండలి నుండి బర్తరఫ్ చేయాలని… సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అభ్యర్థులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలి… జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టే నియామక ప్రక్రియ ఆలస్యం చేస్తుంది … పేపర్ లీకేజి అందులో భాగమేనంటూ ఫైర్‌ అయ్యారు.
రాష్ట్రం లో పాలన, పరిపాలన పడకేసిందని..12 వందలు ఫైల్ లు సీఎం ఫార్మ్ హౌస్ లో పడి ఉన్నాయి.. బూజు పట్టాయని విమర్శుల చేశారు బీజేపీ నేత Nvss ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Latest news