బుగ్గపై ముద్దు.. నిందితుడికి ఏడాది జైలు

-

ఓ మహిళ బుగ్గపై ముద్దు పెట్టినిందుకు నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ముంబయిలోని మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది.

2015, ఆగస్టు 26న బాధిత మహిళ తన స్నేహిడితో కలిసి గోవాండి నుంచి లోకల్ ట్రైన్‌లో సీఎస్‌ఎంటీ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ప్లాట్‌ఫాంపై దిగగానే కిరణ్ హోనోవర్(37) ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. ఈ సంఘటనపై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశాడు. విచారణ చేపట్టిన కోర్టు కిరణ్ హోనోవర్‌ను దోషిగా తేల్చి ఏడాదిపాటు శిక్ష విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news