ఎట్టకేలకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోదండం సార్…!

-

ఎన్నిక‌ల బరిలో తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరాం నిలుస్తున్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోదండరాం నిలుస్తున్నారు. అధికారికంగా ప్రకటించారు టీజేఎస్ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు. ప్రశ్నించే గొంతుక కోసమే ఎమ్మెల్సీగా కోదండరాం పోటీచేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణాలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.

గతంలో ప్రొఫెసర్ గా పని చేసిన కోదండరాం ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణా ఉద్యమాన్ని ఆయన తెరాస పార్టీతో కలిసి మరో స్థాయికి తీసుకు వెళ్ళారు. ఆ తర్వాత కొంత కాలం సైలెంట్ గా ఉండి సొంత ప్రతి పెట్టుకున్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news