Elections

చంద్రబాబు అరెస్ట్ తో అయోమయంలో ఏపీ ఓటర్లు ?

ఆంధ్రప్రదేశ్ లో మరో ఆరు నెలల కాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి ప్రజల నుండి మద్దతు ఉందన్న మాట వాస్తవమే అయినా... చంద్రబాబు అరెస్ట్ జరిగిన నేపథ్యంలో సీన్ మొత్తం రివర్స్ అయ్యేలా ఉందంటూ రాజకీయ వర్గాలు అనుకుంటున్నారు. సిఐడి స్కిల్ స్కాం లో అవినీతి జరిగింది,...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీపై కిషన్ రెడ్డి క్లారిటీ

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల హంగామా నడుస్తోంది, అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక మరియు ఇతర వ్యూలపై తమ దృష్టిని సారించాయి. అధికారంలో ఉన్న BRS ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ లు పనిచేస్తున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల గురించి మరియు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల...

రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలి : మంత్రి గంగుల

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాలకులు బీసీలను వెనుకకు నెట్టివేశారని , సీఎం కేసీఆర్‌ పదేళ్ల పాలనలో బీసీల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం కోకాపేట్‌లో రెండు ఎకరాల్లో రూ. 2 కోట్లతో నిర్మిస్తున్న పెరిక కుల సంఘం ఆత్మగౌర...

వడ్ల క‌ల్లల వ‌ద్దకు అడుక్కుతినే వారు వ‌చ్చిన‌ట్లు చాలా మంది వస్తరు : కేసీఆర్‌

ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చేశాయి.. ఎన్నిక‌లు రాగానే వ‌డ్ల క‌ల్ల‌ల వ‌ద్ద‌కు అడుక్కుతినే వారు వ‌చ్చిన‌ట్లు చాలా మంది బ‌య‌ల్దేరుతారు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎద్దెవా చేశారు. ఎన్నిక‌లు వ‌స్తే ఆగ‌మాగం కావొద్దు. ఎల‌క్ష‌న్లు వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాలి. నిజ‌మేంది.. వాస్త‌వ‌మేంది.. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారు. నిజ‌మైన ప్ర‌జా సేవ‌కుల‌ను గుర్తించిన‌ట్లు...

నిర్మాత దిల్ రాజు: ఎంపీగా గెలుస్తాను

టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు రేపు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికల అధ్యక్ష బరిలో నిర్మాతలు దిల్ రాజు మరియు సి కళ్యాణ్ లు ఉన్నారు. ఈ సంధర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో ఎలాంటి...

విడిగా వస్తానో, కూటమితో వస్తానో ఇంకా నిర్ణయించలేదు : పవన్‌

జనసేన కథ ఏంటో తొందరలోనే తేలిపోతుందా? పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు విన్నతర్వాత అందరికీ ఇలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతోందని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉందికానీ ఎన్నికల్లో జనసేన ఎవరితోనూ పొత్తు పెట్టుకోవటంలేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలను...

తెలంగాణాలో గెలిచేది కేసీఆర్: జ్యోతిష్యుడు రుద్ర కరణ్

ప్రస్తుతం తెలంగాణాలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మళ్ళీ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోనున్నారని ప్రముఖ యువ జ్యోతిష్యుడు అయిన రుద్ర కరణ్ పర్తాప్ ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం అనేక పథకాలను ముందుకు తీసుకువస్తూ ఎందరికో స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రము...

సీఎం కేసీఆర్ ఓ కుంభకర్ణుడు – షర్మిల

ఎన్నికలు వచ్చేశాయ్.. కుంభకర్ణుడు నిద్రలేచాడని సీఎం కేసీఆర్‌ పై వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. జిమ్మిక్కులు బయటపెడుతున్నాడు! ఓట్ల కోసం కొత్త, పాత పథకాలకు తెరలేపుతున్నాడు! ఇండ్లకు పైసలిస్తాడట.. పోడు పట్టాలిస్తాడట.. బీసీలకు ఆర్థికసాయం చేస్తాడట అంటూ చురకలు అంటించారు. దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదు. 13...

ఈ ఎన్నికల్లో మేము కింగ్ కానున్నాం : కుమారస్వామి

'ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే రోజులు కావి ఇవి'' అని జనతాదళ్ సెక్యులర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఇచ్చిన మీడియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తమ పార్టీ విజయం...

రెండు పార్టీల మ‌ధ్య వ్య‌త్యాసాన్ని ప్ర‌జ‌లు గుర్తించాలి : సిద్ధ‌రామ‌య్య‌

రెండు పార్టీల మ‌ధ్య వ్య‌త్యాసాన్ని ప్ర‌జ‌లు గుర్తించాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సిద్ధ‌రామ‌య్య కోరారు. కాషాయ పార్టీ మేనిఫెస్టోను బోగ‌స్ అని సిద్ధ‌రామ‌య్య అభివ‌ర్ణించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాషాయ‌ పార్టీ ఇచ్చిన ఎన్నిక‌ల క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోను సిద్ధ‌రామ‌య్య తోసిపుచ్చారు. హామీల‌ను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విస్మ‌రించింద‌ని...
- Advertisement -

Latest News

‘చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్‌కు, ఆయన కుటుంబానికే ఉంది’

చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్‌కు, ఆయన కుటుంబానికే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు. వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం...
- Advertisement -

వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద పోలీసులకు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం..!

విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య ఇవాళ వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో అక్రమాలు జరిగాయంటూ యూనివర్సిటీకి వీసీకి మెమొరాండం ఇవ్వడానికి...

ఎక్కువమంది విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం తప్పా? : పయ్యావుల

చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్ తగిలింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని...

GOOD NEWS: అండర్ 19 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

అండర్ 19 మెన్ క్రికెట్ వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను కాసేపటి క్రితమే ఐసీసీ విడుదల చేసింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి 14 నుండి ఫిబ్రవరి 4...

అసెంబ్లీలో చర్చించకుండా తప్పించుకుంటున్నారు : మంత్రి రోజా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులవుతున్నా.. టీడీపీ శ్రేణులు మాత్రం అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.. కానీ.. చర్చలకు రావడం లేదని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.....