IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నైట్ రైడర్స్ .. జట్ల వివరాలు ఇవే

-

దుబాయి లో జరుగుతున్న ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ చాలా ఉత్కంట బరితంగా సాగుతోంది. ఇక ఇవాళ సార్జా వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో, ఢిల్లీ కాపీటల్స్ జట్టు తలపడనుంది. అయితే కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంభందించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇందులో టాస్ నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది ఢిల్లీ కాపీటల్స్ జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/c), షిమ్రాన్ హెట్మీర్, లలిత్ యాదవ్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అన్రిచ్ నార్త్జే, అవేష్ ఖాన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (సి), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (డబ్ల్యూ), సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి, సందీప్ వారియర్

Read more RELATED
Recommended to you

Latest news