ఎరువుల నుండి స్మశానం వరకు అన్నీ మోడీ ఏ ఇచ్చారు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

పరిగి హైవే ఇచ్చింది మోడీ అని అన్నారు కొండ విశ్వేశ్వర్ రెడ్డి. అలానే ఆయన మాట్లాడుతూ ఎరువుల నుండి స్మశానం వరకు అన్ని మోడీ ఇచ్చినవే అని అన్నారు. చిప్ప పెట్టి పోయిండు ఇప్పుడు ఆయన చిప్ప పట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. తెలంగాణ ఇటీవల తొమ్మిది వేలకోట్ల అప్పు మోడీ నుండి తీసుకువచ్చారని దిక్కులేని పార్టీలు దిక్కులేని సిద్ధాంతాలు ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి. మోడీకి పొత్తుల అవసరం లేదు తెలుగు భాషను మార్చిన వ్యక్తి మోడీ తెలుగు ప్రజల జీవన పరిణామాలని పెంచారు మోడీ అని అన్నారు.

Prime Minister Narendra Modi reached Ayodhya

గొప్ప నాయకులు సమాజంలో మార్పు తెస్తారని మోడీకి కార్యకర్తలు అనవసరమని అన్నారు ఆప్ కీ బార్ సత్ర బార్ దేశం మొత్తం మోడీని చూసిందని ఆయన అన్నారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. చేవెళ్ల పార్లమెంట్ ని సీఎం ఇన్చార్జిగా తీసుకున్నారని ఆయన అన్నారు కాంగ్రెస్ కి కాండిడేట్ లేక పక్క పార్టీ నుండి క్యాండిడేట్ ని తెచ్చుకున్నారని ఒక ఆయన మూడు నెలలు ముందు మంత్రి అయ్యారని అన్నారు తర్వాత పార్టీ ఓడిపోయిందని పదవుల కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శలు గుప్పించారు

Read more RELATED
Recommended to you

Latest news