శ్రీకృష్ణ‌ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రులు

-

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శ్రీకృష్ణ‌ జన్మాష్టమి శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన.. రెండు రాష్ట్రాల ప్రజలు పాడి పంటలు, విద్యా, వ్యాపారలతో  సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.  తెలుగు రాష్ట్రాల మధ్య సోదర బావం మరింత పెరగాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు నాడు శ్రీకృష్ణ‌ భగవానుడు భగవద్గీతను భోదించారని ఆయన తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పండగ శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news