రేవంత్ రెడ్డి నువ్వు ఏమీ చెయ్యలేవు: KTR

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో భాగంగా తెలంగాణ భవన్లో సభకి కేటీఆర్ హాజరు అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీల తో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డికి రైతుబంధు, కరెంట్ వృద్ధులకి 4000 మహిళలకు 2500 పెళ్ళికూతురికి తులం బంగారం ఇచ్చుట చేత కాదని ఫోన్  ట్యాపింగ్ గొర్రెల స్కామ్ తో ప్రజలని మభ్యపెడుతున్నారని అన్నారు.

తమ హయాంలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో విచారణ చేసి బయట పెట్టాలని రేవంత్ రెడ్డి బెదిరింపులకి ఇక్కడ ఎవరూ భయపడరని ఏం చేస్తారో చేయమని కేటీఆర్ చెప్పారు అంతకు ముందు పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు కోసం నగర వ్యాప్తంగా ఉన్న బిల్డర్ లని అలానే కంపెనీలని బెదిరించి 2500 కోట్లు వసూలు చేసే ఢిల్లీకి కపం కట్టారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news