మెదక్: ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం ప్రారంభం

-

మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 20 పడకల ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం(Special New born child care unit)ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిసిహెచ్ డాక్టర్ పి.చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news