సిద్దిపేట నియోజకవర్గంలోని మందపల్లి గ్రామంలో ఆరోగ్య మెడికల్ గ్యాసెస్, అలైడ్ ప్రొడక్ట్స్ సంస్థను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా, స్ధానిక ప్రజాప్రతినిధులు, ఆ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.
నాణ్యమైన సేవలందించాలి : మంత్రి
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం, విభజనవాదం పెరగాడినికి కారణం కాంగ్రెస్సే :రాజస్థాన్ సీఎం
అవినీతి అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్...
Ganesh -
అబద్ధాలు ఆడటంలో బాబుకు మించిన వారు ఎవరూ లేరు :లక్షీపార్వతి
జనసేస చీఫ్ పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ...
Ganesh -
IPL 2024 : భారీ స్కోర్ చేసిన డిల్లీ… రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్...
Ganesh -