నాణ్యమైన సేవలందించాలి : మంత్రి

-

harishrao
harishrao

సిద్దిపేట నియోజకవర్గంలోని మందపల్లి గ్రామంలో ఆరోగ్య మెడికల్ గ్యాసెస్, అలైడ్ ప్రొడక్ట్స్ సంస్థను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా, స్ధానిక ప్రజాప్రతినిధులు, ఆ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news