హీరో విశాల్ కి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు..8 కోట్లకు పైగా…!

-

యాక్షన్ సినిమా నష్టాన్ని హీరో విశాలే భరించాలని తీర్పు చెప్పింది మద్రాస్ హైకోర్టు. 8 కోట్ల 29 లక్షల రూపాయలు నిర్మాతలకు చెల్లించాలని ఆదేశించింది. విశాల్ మాట మేరకు 44 కోట్ల రూపాయల వ్యయంతో సినిమా నిర్మించామన్నారు నిర్మాతలు. కనీసం 20 కోట్లు కూడా రాబట్టకపోతే నష్టాన్ని భరిస్తానని విశాల్ హామీ ఇచ్చారని చెప్పారు. ఐతే విశాల్‌ తన మాట నిలబెట్టుకోలేదంటూ కోర్టును ఆశ్రయించారు ప్రొడ్యూసర్లు. దీనిపై విచారించిన మాద్రాస్ హైకోర్టు…నిర్మాతల నష్టాన్ని భరించాలని విశాల్‌కు సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news