BRS ట్రాప్ లో పడద్దు: MLA మహేశ్వర్ రెడ్డి

-

సీఎం కేసీఆర్ తెలంగాణకి అన్యాయం చేశారని బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు సోమవారం అసెంబ్లీ లో సాగు నీటి ప్రాజెక్టుల మీద చర్చ సందర్భంగా మాట్లాడారు గత BRS ప్రభుత్వం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుడానికే కృష్ణ బేసిన్ ప్రాజెక్టులను కెఆర్ఎంబి కి అప్పగించవద్దని డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.

బిఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ పడద్దని అన్నారు కృష్ణ బేసిన్ ప్రాజెక్ట్లను కేఆర్ఎంబికి అప్పగించడం పై ప్రభుత్వం ఎందుకు తీర్మానం చేసిందో ముఖ్యమంత్రి సభకి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version