కేసీఆర్‌ను తిట్టిన రేవంత్ పురుగులు పడి చస్తాడు : మంత్రి మల్లారెడ్డి

-

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. “రేవంత్ రెడ్డిని లాఫుట్ గాడు, డొకవజీ గాడు చర్లపల్లి జైలుకు వెళ్లిన వాడు సీఎం ను తిడుతాడా ” అంటూ తీవ్రమైన పదజాలంతో మంత్రి మల్లారెడ్డి దుమ్మేత్తి పోసారు. టీపీసీసీ అధ్యక్ష పదవి రూ . 50 కోట్లతో తెచ్చుకున్న రేవంత్ రెడ్డి… సీఎం కేసీఆర్ ను తిట్టాడం ఏంటని నిప్పులు చెరిగారు..

revanth reddy malla reddy

సీఎం కేసీఆర్‌ ను తిట్టిన రేవంత్ రెడ్డి పురుగులు పడి చస్తాడని… మంత్రి మల్లారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ మరియు బీజేపీ నుండి టీఆర్‌ఎస్‌ పార్టీ లోకి పలుగురు నేతలు చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు మల్లా రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్‌ తోనే సాధ్యమని మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news