మణిపూర్ పవన్ స్టేషన్ లో ఇంధన లీక్.. భయాందోళన చెందిన ప్రజలు..!

-

తాజాగా మణిపూర్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక్కసారిగా ప్రజలు భయాందోళన చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే జాతుల మధ్య వైరం అక్కడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్లో ఒక పవర్ స్టేషన్ నుండి ఇంధనం లీక్ అయిపోయింది లిమా కొంగ్ పవర్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంధనం నదుల్లోకి చేరకుండా అప్రమత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలని జారీ చేసింది. బుధవారం రాత్రి పవర్ స్టేషన్ నుండి భారీగా ఇంధనం రావడం స్థానికులు గమనించారు. భయాందోళన చెందారు.

పలు ప్రాంతాల సెలయేర్లలో ఇంధనం పారింది అక్కడక్కడ మంటలు కూడా చెలరేగాయి ఇంధనం చివరి దిగువున ఇంఫాల్ లోయలోని నదిలో కలిసే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తయింది. దీనిని కట్టడి చేయడానికి అధికారులు కి ఆదేశాలను జారీ చేశారు. మణిపూర్లో మొదలైన జాతుల మధ్య వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంధన లీక్ విషయంలో పోలీసులు అనుమానిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news