IPL 2023 : ఐదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చి.. 5 వికెట్లు తీశాడు

-

ఐదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ లో రీఎంట్రీ ఇచ్చిన ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ నిన్న ఢిల్లీపై అదరగొట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరి బ్యాటర్లను బోల్తా కొట్టించారు.

2018లో చెన్నై తరపున ఆడిన ఇతడు, 49 పరుగులు సమర్పించుకుని, ఒక వికెట్ కూడా తీయలేదు. నిన్న పృద్విషా, మార్ష్, సర్పరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, సకారియాను వెనక్కి పంపాడు. కాగా.. నిన్నటి మ్యాచ్ లో ఢిల్లీపై లక్నో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news