కవిత: ఎంఎస్పీ ఇస్తారా..? బోనస్ ఇస్తారా..?

-

వేరుశనగ రైతుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు కనీస మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఎంఎస్పి ఇస్తారా లేదంటే బోనస్ ఇస్తారా అని అడిగారు కవిత. శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ప్రత్యేకంగా ప్రస్తావించారు వేరుశనగ రైతులు సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అన్నారు పంటకి కనీసం మద్దతు ధర కల్పించాలని చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.

కౌన్సిల్లో ఈ అంశాన్ని కవిత ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న జడ్చర్ల మహబూబ్నగర్ అచ్చంపేట నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లలో వేరుశనగ రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news