ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్నారు: మోడీ

-

అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈరోజు అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది. ఈ మేరకు అయోధ్య ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు ఒంటిగంట నుండి రెండు గంటల వరకు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారు తర్వాత మోహన్ భగవత్ యుపి సీఎం యోగి కూడా ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారు. ఇక్కడకి ఎంతోమంది ప్రముఖులు విచ్చేయనున్నారని సెక్యూరిటీని కూడా టైట్ చేశారు.

రామ మందిరాన్ని న్యాయబద్ధమైన ప్రక్రియ ద్వారా నిర్మించాము అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు దేశం మొత్తం ఈరోజు దీపావళి జరుపుకుంటుంది అని అన్నారు అలానే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ శ్రీరాముడు భారతదేశ ఆత్మ. ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టాను. అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాముడి ప్రధాన ఆలయాలను దర్శించాను అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నాను అని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాముడు లోకానికి ఆదర్శమని అన్నారు ప్రధాన నరేంద్ర మోడీ

Read more RELATED
Recommended to you

Latest news