రామ చిలుక‌ల‌తో మోడీ ముచ్చట్లు..చిల్డ్ర‌న్ న్యూట్రిష‌న్ పార్కును ప్రారంభించిన మోడీ.

-

ప్రధాని మోడీ పర్యటన ఇవాళ కూడా కొనసాగనుంది. పలు అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తున్నారు..స‌ర్దార్ ప‌టేల్ జూలాజిక‌ల్ పార్కును ప్రారంభించిన మోడీ..టూరిస్టు వాహ‌నంలో ప్ర‌యాణిస్తూ జూలో జంతువులను వీక్షించారు..ఆ త‌ర్వాత‌ జూపార్కులోని ప‌క్షి ప్ర‌ద‌ర్శ‌న కేంద్రాన్ని ప్ర‌ధాని సంద‌ర్శించారు..కొద్ది సేపు రెండు రామ చిలుక‌ల‌తో కాల‌క్షేపం చేశారు..న‌ర్మ‌దా జిల్లాలోని కెవాడియాలో ఆరోగ్య వ‌న్ పార్కును, ఏక్తా మాల్‌ను, చిల్డ్ర‌న్ న్యూట్రిష‌న్ పార్కును రిబ్బ‌న్ క‌ట్ చేసి ప్రారంభించారు. అనంతరం నర్మదా నదిలోపర్యాటక బోటింగ్‌ను ప్రారంభించారు ప్రధాని. ఐక్యతా విగ్రహం వెబ్‌సైట్, కెవాడియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news