టీఆర్‌ఎస్‌ విజయంపై కవిత ట్వీట్‌..

-

కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్‌ను కారు పార్టీ బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయంపై ఆ పార్టీ నేత కవిత స్పందించారు.

సీఎం కేసీఆర్ పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించిన, టీఆర్ఎస్ కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్ నగర్ ప్రజలకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ విజయం కోసం నిరంతరం పాటుపడ్డ టీఆర్ఎస్ కుటుంబసభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news