IPL 2022 : నేడు ముంబై తో తలపడనున్న పంజాబ్ కింగ్స్

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 22 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇవాళ ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య 23 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోషియేషన్‌ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

ముంబై ఇండియన్స్‌ : ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ (c), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్/టైమల్ మిల్స్, బాసిల్ థంపి

పంజాబ్‌ కింగ్స్‌ : మయాంక్ అగర్వాల్ (సి), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో/భానుకా రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా

Read more RELATED
Recommended to you

Latest news