నరేష్: ఎన్నికలు ముందు రక్తపాతం..!

-

ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల జరగబోతున్నాయి, 2019 ఎన్నికల తర్వాత జరగబోతున్న 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు కూడా సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికార వైసిపి మళ్లీ అధికారం లోకి రావాలని సర్వశక్తులు తో పోరాడుతుండగా ప్రతిపక్ష తెలుగు దేశం తో పాటుగా జతకట్టిన జనసేన బిజెపి కూడా ఈసారి అధికారం లోకి వచ్చి ఏపీకి మంచి చేస్తామని అంటున్నాయి.

ఈ క్రమం లో ఏపీ ఎన్నికలకి ముందు రక్త పాతం జరిగే అవకాశం ఉందని సీనియర్ నటుడు వీకే నరేష్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఏపీ లో అధికారం మార్పిడి జరిగే ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news