BREAKING : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..లారీ ఢీ కొట్టి 7 గురు మృతి !

-

BREAKING : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీ కొట్టి ఏకంగా 7 గురు మృతి మరణించారు. సోమ వారం ఉదయం పూల ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా నాట్రంపల్లి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ ను ఢీ కొట్టింది ఓ లారీ.

7 people were killed in a lorry collision
7 people were killed in a lorry collision

అతి వేగంగా వచ్చి… టెంపో ట్రావెలర్ ను ఢీ కొట్టింది లారీ. ఇక ఈ ఘటనలో అక్కడిక్కడే 7 మంది మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇక ఈ సంఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు అధికారులు. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news