బీజేపీకి 370 సీట్లు ఖాయం..కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది : PM మోడీ

-

బీజేపీకి 370 సీట్లు ఖాయం..కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందంటూ PM మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

BJP is sure of 370 seats said PM Modi

దేశంలో 2024 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకొని పోతుందని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఒంటరిగా 370 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం 24 గంటల పాటు కష్టపడతామని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులను నిర్లక్ష్యం చేసిందని… కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని దుయ్యబట్టారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని నినాదించారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news