బ్రేకింగ్: ఒక్క రోజులోనే 90 వేలు

-

ఇండియాలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు మరోమారు భారీగా నమోదు అయ్యాయి. 90 వేలకు పైగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43 లక్షలను దాటింది. గత 24 గంటల్లో 89,706 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

Coronavirus on scientific background

దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి గత 24 గంటల్లో 1,115 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 43,70,129 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటిలో 8,97,394 క్రియాశీల కేసులు ఉన్నాయి. 33,98,845 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారని కేంద్రం తన నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు మన దేశంలో 73,890 మరణాలు నమోదు అయ్యాయి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. నిన్న 11 లక్షల మందికి పరిక్షలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news