maharastra
క్రైమ్
రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని వరుడి పాడు పని…. బాలికపై అత్యాచారం
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. మరో రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని వరుడు పాడు పనికి పాల్పడ్డాడు. మరో రెండు రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా... 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటనకు పాల్పడింది బాధ్యతాయుత ఉద్యోగంలో ఉన్న ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్...
భారతదేశం
మహారాష్ట్ర: నవనీత్ కౌర్ దంపతులకు బెయిన్… ఇటీవల హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలన రేపింది మహారాష్ట్రలోని హనుమాన్ చాలీసా వివాదం. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామన చెప్పడంతో వివాదం మొదలైంది. దీంతో శివసేన కార్యకర్తలు ఏకంగా ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముందు...
భారతదేశం
లౌడ్ స్పీకర్ వివాదం: మహారాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం, రాజ్ ఠాక్రే నివాసం ముందు పోలీస్ పహారా
మహారాష్ట్రలో హై అలెర్ట్ నెలకొంది. ప్రస్తుతం మహా రాజకీయం అంతా లౌడ్ స్పీకర్ల చుట్టూ తిరుగుతోంది. మసీదుల్లో లౌడ స్పీకర్లు తొలగించాలని మే 3 వరకు డెడ్ లైన్ విధించారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. సర్కార్ ఈ పనిని చేయకపోతే... హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. అందుకు తగ్గట్లుగానే ఈ రోజు ముంబైలోని...
భారతదేశం
ఆ సమయంలో ప్రధాని మోదీకి, బాల్ ఠాక్రే మద్దతుగా నిలిచారు: ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేాదాలు తారాస్థాయి చేరాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల భాగస్వామ్యంతో మహావికాస్ అఘాడీ పేరుతో ఉద్దవ్ ఠాక్రే సీఎంగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్నారు. ఇటీవల శివసేన, బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఎన్సీబీ వంటి సంస్థలతో పలువురు శివసేన, ఎన్సీపీ...
భారతదేశం
తక్కువ జాతి కావడంతో నన్ను అవమానించారు.: నవనీత్ కౌర్
మహారాష్ట్రలో రాజకీయాలు ‘ హనుమాన్ చాలీసా’ చుట్టూ తిరుగుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే నివాసం ‘ మాతో శ్రీ’ ముందు హనుమాన్ చాలీసా చదువుతామని ప్రకటించి సంచలనానికి దారి తీశారు ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. హనుమాన్ చాలీసా వివాదంలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త...
భారతదేశం
మసీదుల్లో లౌడ్ స్పీకర్ల విషయంలో మహా సర్కార్ అఖిలపక్ష సమావేశం… రాజ్ ఠాక్రే పార్టీ దూరం
మహారాష్ట్ర రాజకీయాలు హనుమాన్ చాలీసా, మసీదుల్లో లౌడ్ స్పీకర్ల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే మహరాష్ట్ర నవ నిర్మాణ సేన( ఎంఎన్ఎస్) పార్టీ మే 3 లోగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించకుంటే... హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వ అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్...
భారతదేశం
మహారాష్ట్రలో ‘హనుమాన్ చాలీసా’ వివాదం…
మహారాష్ట్రలో ప్రస్తుతం హనుమాన్ చాలీసా చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పటికే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మసీదులపై లౌడ్ స్పీకర్లు తీయకుంటే... మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని... మే 3 తరువాత కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గతంలో తెలుగు లో హీరోయిన్ గా యాక్ట్...
భారతదేశం
మహారాష్ట్రలో దారుణం..మంత్రగత్తె అనే అనుమానంతో మహిళను వివస్త్రను చేసి ఊరేగింపు..
మహారాష్ట్రలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది.మంత్రగత్తె అనే అనుమానంతో ఓ మహిళను వివస్త్రను చేసి నగరంలో ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నందుర్ బార్ జిల్లా లో ఓ మహిళ మంత్రవిద్య చేస్తుందని స్థానికులు అనుమానించారు.దీంతో విచక్షణ మరిచిన స్థానికులు ఆ...
క్రైమ్
ఉదయం టిఫిన్ పెట్టలేదని కోడలిపై మామ కాల్పులు
చిన్నచిన్న కారణాలు హత్యలకు కారణం అవుతున్నాయి. కుటుంబంలో చిన్న పాటి తగాదాలు హత్యలు, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మహరాష్ట్రలోని థానేలో జరిగింది. తనకు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ పెట్టలేదని ఓ మామ సొంత కోడలిని రివాల్వర్ తో కాల్చాడు.
పూర్తి వివరాాల్లోకి వెళితే... మహారాష్ట్ర థానే, రాబోడి పోలీస్ స్టేషన్ పరిధిలో...
Telangana - తెలంగాణ
తెలంగాణ సరిహద్దులు కట్టుదిట్టం…. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా చర్యలు
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభం అయ్యాయి. జూన్ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకున్నా ... రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మద్దతు ధర...
Latest News
మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నాడు: ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాని మోదీకి...
టెక్నాలజీ
మోటోరోలా నుంచి కొత్త ఫోన్.. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్తో Moto G52j
మోటోరోలా నుంచి వరుసగా ఏదో ఒక ఫోన్ లాంచ్ అవుతూనే ఉంది. తాజాగా జీ సిరీస్ లో భాగంగా.. Moto G52j స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది జపాన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పోలీసులకు లొంగిన ఎమ్మెల్సీ అనంతబాబు.. అందుకే చంపానంటూ..!?
సుబ్రహ్మణ్యంలో హత్య కేసులో మిస్టరీ వీడింది. అతడిని హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందుకే అతడిని చంపినట్లు ఆయన తెలిపారు. ఆందోళనలు, ఒత్తిళ్లకు తట్టుకోలేకే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హమారా సఫర్ : తెరపైకి ఉమ్మడి రాజధాని ఈ సారి ఎన్నేళ్లో తెలుసా ?
విభజన చట్టం అమలు అన్నది అస్సలు సాధ్యం కాని విషయంగా మారిపోయిన తరుణాన మళ్లీ మళ్లీ కొన్ని పాత ప్రతిపాదనలే తెరపైకి కొత్త రూపం అందుకుని వస్తున్నాయి. లేదా కొన్ని పాత ప్రతిపాదనలే...
క్రైమ్
ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!
ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన...