Mahakumbh 2025: 33 రోజుల్లో 50 కోట్ల మందికిపైగా భక్తుల పుణ్యస్నానాలు..!

-

ప్రయాగ్ రాజ్‌లో కొనసాగుతోన్న మహాకుంభమేళాకు భక్తులు అంచనాలకు మించి పోటెత్తుతున్నారు. జనవరి 13 నుంచి నేటి వరకు 50 కోట్ల మందికి పైగా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 26 వరకు మహాకుంభమేళా కొనసాగనుండగా ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉంది.

From January 13 till today, more than 50 crore people have taken holy bath in Triveni Sangam, UP Government has revealed

కాగా, కుంభమేళాకు రూ.1500 కోట్లు ఖర్చు పెడితే… 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు సీఎం యోగి. తాజాగా మహా కుంభమేళాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మహా కుంభమేళాకి రూ.1500 కోట్లు ఖర్చు పెడితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్. ఇలాంటి కార్యక్రమం విజయ వంతం కావడం గర్వకారణమని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version