టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. 5 మార్పులతో బరిలోకి టీమిండియా!

-

ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడవ వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్‌ చేయనుంది టీమిండియా.

India vs Australia, 3rd ODI
India vs Australia, 3rd ODI

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(w), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హాజిల్‌వుడ్

Read more RELATED
Recommended to you

Latest news