బ్రేకింగ్:సుశాంత్ మరణానికి కారణం అది కాదా…?

-

ఎయిమ్స్ వైద్యుల పరిశోధనల ప్రకారం, సుశాంత్ మరణానికి కారణం “200% గొంతు పిసికి చంపడం లేదా ఆత్మహత్య కాదు” అని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబ న్యాయవాది వికాస్ సింగ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఎయిమ్స్ వైద్యుల బృందానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ సుధీర్ గుప్తా ఖండించారు. ఆయన మాట్లాడుతూ దర్యాప్తు ఇంకా జరుగుతుంది అని చెప్పారు.

ఎయిమ్స్ వైద్యుల బృందం ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ యొక్క పోస్టుమార్టం మరియు విసెరా నివేదికలను తిరిగి పరిశీలిస్తుంది అని పేర్కొన్నారు. మిగిలిన 20 శాతం విసెరా నమూనా నుండి, ఇది హత్య లేదా ఆత్మహత్య కాదా అని నిర్ధారించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం డ్రగ్స్ విచారణ జరుగుతుంది. నేడు రకుల్ ప్రీత్ సింగ్ ని పిలిచి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news