Karnataka : మోడీ ర్యాలీ చేసిన 42 స్థానాల్లో బీజేపీకి ఘోర పరాభవం !

-

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..కొనసాగుతోంది. అయితే.. కర్ణాటక ఎన్నికల్లో ప్రముఖ నేతలు చేసిన ర్యాలీలు చేసిన స్థానాల్లో ఒకసారి ఫలితాలు పరిశీలిద్దాం. ప్రధాన మంత్రి మోడీ ర్యాలీ చేసిన 42 స్థానాల్లో బీజేపీ ముందంజ – 21, బీజేపీ వెనుకంజ – 21లో ఉన్నాయి. అంటే బీజేపీ బిగ్‌ షాక్‌ తగిలినట్లే.

అలాగే, అమిత్ షా ర్యాలీ చేసిన 30 స్థానాల్లో బీజేపీ ముందంజ – 10 స్థానాలు కాగా బీజేపీ వెనుకంజ – 30 స్థానాలు ఉన్నాయి. అలాగే.. రాహుల్ గాంధీ ర్యాలీ చేసిన 51 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ – 36 స్థానాలు కాగా కాంగ్రెస్ వెనుకంజ – 15 గా ఉంది. ప్రియాంక గాంధీ ర్యాలీ చేసిన 27 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ – 13 కాగా కాంగ్రెస్ వెనుకంజ – 14 గా ఉన్నాయి. ఇప్పటి వరకు 120 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీకి 80 స్థానాల్లో ఆధిక్యతతో కొనసాగుతోంది. జేడీఎస్ 23 స్థానాలు, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news