పక్షి ఢీ కొట్టి ఆగిపోయిన విమానం

-

విమానాలను పక్షులు ఢీ కొడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో తరుచుగా మనం చూస్తున్నాం. విమానాశ్రయాల వద్ద పటిష్ట చర్యలు చేపట్టినా సరే పక్షులు ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీని కారణంగా భారీ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భారీ ప్రమాదం తప్పింది. ఇండిగో ఫ్లైట్ 6 ఇ 5047కి పక్షి ఢీ కొట్టింది అని అధికారులు చెప్పారు.

this flight travelled with a single passenger from singapore to chennai

ఈ విమానం ముంబై నుంచి దేశ రాజధాని ఢిల్లీ వెళ్తుంది. పక్షి దెబ్బ కారణంగా ముంబైకి తిరిగి వెళ్ళవలసి వచ్చిందని ఇండిగో యాజమాన్యం చెప్పింది. ముంబై నుండి ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయబడిందని ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. విమానానికి మరమ్మత్తులు చేస్తున్నామని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news