ట్రైన్ లో భారీ వర్షం..లోకో పైలట్ చేతిలో గొడుగు… వీడియో వైరల్ !

-

రైలు క్యాబిన్ లోకి భారీ వాన నీరు వచ్చింది. ఈ నేపథ్యంలోనే రైలు పైలట్… గొడుగు పట్టుకుని మరీ రైలు నడిపాడు. ఈ సంఘటన ఎప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. భారతదేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు అలాగే చెరువులు, కాలువలు ఇలా అన్ని నీటితో నిండిపోయాయి. దీంతో రైతుల ఫుల్ జోష్లో పంపిస్తున్నారు. గతంలో లాగానే ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Rainwater from the train loco pilot’s cabin

అయితే… ఇలాంటి నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైలు లోక పైలెట్ క్యాబిన్ నుంచి వాన నీరు భారీగా వస్తుంది. రైలు పై భాగం కాస్త డ్యామేజ్ అయినట్లు ఉండటంతో… ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే రైలు పై భాగం నుంచి భారీ వర్షం రావడంతో పైలెట్ ఒక చేతిలో గొడుగు పట్టుకొని మరీ రైలు నడిపారు.

తాను తడవకుండా… గొడుగు అడ్డం పెట్టుకొని… ట్రైన్ నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సంఘటన ఇండియాలోనే జరిగింది కానీ ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియ రాలేదు. రైల్వే మొదట సస్పెండ్ చేస్తుందని… సదరు పైలెట్ ముఖం కనిపించకుండా మేనేజ్ చేసుకున్నాడు. రైలు నెంబర్ కూడా చూపించలేదు. ప్రస్తుత రైల్లో పరిస్థితులు చూపించడానికి.. ఇలాంటి సాహసం చేశాడు.

https://x.com/ChotaNewsTelugu/status/1816634907554111681

Read more RELATED
Recommended to you

Latest news