Ayodya ramayya: అలంకరణలో అయోధ్య రాముడి తొలి ఫొటో

-

అయోధ్యలో ఈనెల 22వ తేదీన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. నిన్న బాలరాముడి ఫోటోలు బయటకు రాగా… తాజాగా పూల అలంకరణలు మరియు ఆభరణాలతో కూడిన రామ్ లల్ల విగ్రహం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

The first photo of Ayodhya Rama in decoration

51 అంగుళాలప్పుడు ఉన్న దశరథ పుత్రుడి విగ్రహం అలంకారంలోను చూడముచ్చటగా ఉంది. అటు ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో దేశమంతా రామనామం స్వరం చేస్తున్నారు. తాజాగా పూల అలంకరణలు మరియు ఆభరణాలతో కూడిన రామ్ లల్ల విగ్రహం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఆ ఫోటో చూసిన భక్తులు జై శ్రీరామ్ అంటూ.. పులకించి పోతున్నారు. గర్భాలయం లో నిలుచున్న రూపంలోనే రామ్ లల్లా దర్శనమిస్తాడు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట జనవరి 22న సోమవారం మధ్యాహ్నం 12.20 నుంచి 1.00గంటల మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news