ప‌త్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నారా లోకేష్ ఫైర్

-

ప‌త్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప‌త్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వైసీపీ గ్యాంగ్ ద‌ళితుల భూములు క‌బ్జా చేసింది నిజం అన్నారు నారా లోకేష్. ఆక్ర‌మించింది మేము కాదు అని గ‌ట్టిగా అరిచినంత మాత్రాన నిజం అబ‌ద్ధం అయిపోదు ఎమ్మెల్యేగారు ఆన్ చురకలు అంటించారు నారా లోకేష్.

చెర్లకొత్తూరు గ్రామానికి చెందిన దళితుల‌కి చెందిన పేరేముల గ్రామంలోని సర్వే నెం.249,250లలో 25ఎకరాల భూమిని ఓబులాపురానికి చెందిన విష్ణువర్థన్ రెడ్డి పేరిట సృష్టించిన దొంగ డాక్యుమెంట్లు ఇవి.వైసిపి నేతలు భూమన్నగారి సంజీవరెడ్డి, ఒడ్డూరు వరలక్ష్మీ, పోతిరెడ్డిగారి అరుణమ్మ, అలవాల సూర్యనారాయణరెడ్డి క‌బ్జాకి ఆధారాలు ఈ ప‌త్రాలు అని పోస్ట్ పెట్టారు. ఇప్పుడు చెప్పండి ఎమ్మెల్యే గారు ఈ క‌బ్జాలో మీ అనుచ‌రుల హ‌స్తంలేద‌ని అంటూ నిలదీశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version