BREAKING : బీజేపీలో చేరనున్న పట్నం మహేందర్ రెడ్డి..క్లారిటీ ఇదే

-

బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి..బీజేపీలో చేరనున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 23న తెలంగాణకు అమిత్ షా..రానున్నారు. ఈ సందర్భంగా చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీజేపీ పార్టీ. ఈ తరుణంలోనే.. బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.

బీజేపీలో చేరనున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఖండించారు పట్నం మహేందర్ రెడ్డి. బీజేపీలో చేరడానికి ఎవరూ లేక నా మీద తప్పుడు వార్తలు లీక్ చేస్తున్నారు అని మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కావాలపై ఈ వార్తలు రాస్తున్నా రని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news