గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం : ప‌వ‌న్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారు హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. రాష్ట్ర మంత్రి గా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరం.విద్యాధికుడైన ఆయన ప్రజా జీవితంలో హుందాగా వ్యవ హరించారు. శ్రీ గౌతమ్ రెడ్డి గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డికి, ఇత‌ర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news