గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

-

కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ వద్ద అంతరాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వారి వద్ద నుంచి 214 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గంజాయిని విక్రయించిన రవాణా చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news