ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్ట్ మరో షాక్ ఇచ్చింది. విశాఖ కాపులుప్పాడ ప్రభుత్వ స్థలం మీద ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పేదలకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో… దీని మీద హైకోర్టు స్టేటస్ కో విధించింది. 20 ఎకరాల భూమిని పేదలకి ఇళ్ళ స్థలాలుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విచారణ జరిపి స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.

ap hight court
ap hight court

కాపులప్పాడు కొండపై ఏపీ ప్రభుత్వం గెస్ట్ హౌస్ కూడా కట్టాలి అని భావిస్తుంది. ఈ విషయంలో కూడా హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. రాజధాని తరలింపు కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని విపక్షాలు ఆరోపిస్తూ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసాయి.

Read more RELATED
Recommended to you

Latest news