విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. వాళ్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. పవన్

-

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం గురించి తెలిసిందే కదా. పాసైన వాళ్ళను ఫెయిల్ అయినట్టుగా జీరో మార్కులు వచ్చినట్లు ఇంటర్ బోర్డు ఫలితాలను ప్రకటించడంతో కొందరు విద్యార్థులు తాము ఫెయిల్ అయ్యామనే ఉద్దేశంతో తొందరపడి సూసైడ్ చేసుకున్నారు. దీనిపై ప్రస్తుతం ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరుపున ఒక ప్రకటనను ఆయన రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version